వామ్మో.. ఖైజాలా?
స్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్‌ గడగడలాడిస్తుంటే.. కామారెడ్డిలోని పంచాయతీ కార్యదర్శులను మాత్రం ఆ యాప్‌ పరుగులు పెట్టిస్తోంది. యాప్‌ భయంతో రెండుమూడు రోజులుగా ఉదయం 8 గంటలకే తమ పంచాయతీకి చేరుకుంటున్నారు. సాయంత్రం 6 గంటలు దాటేవరకు గ్రామంలోనే ఉంటున్నారు. ∙ సాక్షి నాగిరెడ్డిపేట(నిజామాబాద్‌) :  ప్రభుత్వం ప…
వాహ్‌ క్యాచ్‌... వారెవ్వా కోహ్లి!
తిరువనంతపురం:  బ్యాటింగ్‌లోనే కాదు ఫీల్డింగ్‌లోనూ టీమిండియా సారథి  విరాట్‌ కోహ్లి .. ' సరిలేరు నీకెవ్వరు ' అని పించుకుంటున్నాడు. ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన రెండో టి20లో అతడు పట్టిన కళ్లు చెదిరే క్యాచ్‌ చూస్తే ఎవరైనా ఈ మాట ఒప్పుకోవాల్సిందే. మ్యాచ్‌ ఫలితంతో సంబంధం లేకుండా కోహ్లి పట్టిన క్య…
హరతులు కార్యక్రమాన్ని ప్రారంభించిన మైలవరం శాసనసభ్యులు
హరతులు కార్యక్రమాన్ని పూజలు నిర్వహించి లాంఛనంగా ప్రారంభించిన మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు.  ఇబ్రహీంపట్నం లోని పవిత్ర సంగమం వద్ద ఏర్పాటు చేసిన  హరతుల కార్యక్రమంలో పాల్గొన్న మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారు వేద పండితుల మంత్రోచరణల మధ్య పూజలు నిర్వహించారు అనంతరం హరతులను వీక్షించారు. …
జగన్మోహనరెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం
వెలుగు వి ఓ లతో కలిసి జగన్మోహనరెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు.  వెలుగు పథకం లో పని చేస్తున్న   వి ఓ లకు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గారు గౌరవ వేతనం పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మహిళలు ఇబ్రహీంపట్నం లో పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పా…
విశాఖ భూ కుంభకోణంపై ఫిర్యాదు చేయండిలా
విశాఖపట్నం: విశాఖ భూ కుంభకోణంపై నవంబరు ఒకటి నుంచి ఏడవ తేది వరకు ఫిర్యాదులు స్వీకరిస్తామని శనివారం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పబ్లిక్ నోటీసు విడుదల చేసింది. అదేవిధంగా నవంబరు 8న ప్రజా ప్రతినిధుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని తెలిపారు. నేరుగా వచ్చి ఫిర్యాదు చేయలేని వారు.. ఆన్‌లైన్‌ మాధ్యమం …